ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం
పక్షులవిగొ కూయుచుండె
పక్షి రాజ కీర్తనుని ఇంట
శంఖంబు మ్రోతలవిగో
మాయా పూతన
విషమానీ మరణమునిచ్చి
కపట శకటుని
పరిమార్ధ కాల దన్ని
పాల సంద్రాన నిద్రించు
పరమ పురుషు మనసులో నిల్చి
హరియంచు మునులు
యతులు లేచుచున్నారు
సఖురాలా లేవరమ్మా
సఖురాలా లేవరమ్మా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon